రంగనాయకసాగర్‌కు చేరుకున్న కాళేశ్వర గంగ
కాళేశ్వర ప్రాజెక్టు మహోజ్వల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కారమైంది. నాలుగేండ్ల క్రితం మేడిగడ్డ వద్ద వెనుకకు అడుగులు వేయడం మొదలుపెట్టిన గోదావరి.. రంగనాయకసాగర్‌లో కాలుమోపడంతో సప్తపదులు పూర్తిచేసుకున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరిజలాలు.. రంగ…
ఒక్కరోజులో 1000 మంది మృతి.. ఇటలీకి అండగా ఫ్రాన్స్‌
రోమ్‌:  యూరప్‌ దేశం  ఇటలీ పై కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారి  కరోనా వైరస్‌  ధాటికి ఆ దేశం చిగురటాకులా వణికిపోతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ ఇప్పటికే అక్కడ వేలాది మందిని బలితీసుకోగా... కేవలం శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1000 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 9134కు చేరింది. అ…
మహిళా ఉద్యోగులపై పెరిగిన పని భారం
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడంలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఐటీ ప్రొఫెషనల్‌ చారు మాథూర్‌పై పని భారం రెట్టింపయ్యింది. ఇంటి నుంచి పని చేయడంతోపాటు అదనంగా ఇంటి పని భారం మీద పడింది. రెండు విధులను నిర్వర్తిస్తూ 14 నెలల బాలుడి ఆలనా పాలన చూసుకోలేక ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతో…
మార్చి 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6వతేదీన ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై తొలిసారి ప్రసంగించనున్నారు.
గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటి ప్రియమణి
ఎంపీ సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో నటి ప్రియమణి పాల్గొని మొక్కలు నాటారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రతినిధి కాదంబరి కిరణ్‌ ఆధ్వర్యంలో మధురైలోని కోయిల్‌పట్టిలో ప్రియమణి మొక్కలు నాటారు. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల, కెమెరామెన్‌ శ్యాం కే నాయుడు, నటుడు రామరాజు, మూవీ యూనిట్‌ స…
ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి...
కరీంనగర్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది.  ఈ కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ....పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛ…