కరోనా గుణపాఠం నేర్పింది: ప్రధాని
తి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఉండగలిగేలా కరోనా గొప్ప గుణపాఠం నేర్పిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. కరోనా…